శ్రీ సంహిత రావులపాలెంలో జాతీయ ఓటరు దినోత్సవం

72చూసినవారు
శ్రీ సంహిత రావులపాలెంలో జాతీయ ఓటరు దినోత్సవం
శ్రీ సంహిత విద్యాసంస్థలు రావులపాలెంలో ఘనంగా 14వ జాతీయ ఓటర్ల దినోత్సవంను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీ సాయి ఆదిత్య హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ సంహిత విద్యాసంస్థలు అధినేత ఏ. దినేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకోవాలని, ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్