గోదావరికి ‘చీర మేను'.. ఒక్కసారైనా కూర తినాల్సిందే!

72చూసినవారు
మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే 'చీర మేను’ చేప వచ్చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ చేపలు చాలా ఫేమస్. మత్స్యకారులు యానాంలో వేటకు వెళ్లగా. 2 చిన్న క్యాన్ల చీర మేను లభించింది. మార్కెట్లో చేపలు విక్రయించే పార్వతి అనే మహిళ వాటిని సోమవారం రూ. 8, 800లకు వేలంపాటలో దక్కించుకుంది. ఈ సందర్భంగా మత్స్యకారుడు పోశయ్య చీర మేను ప్రాముఖ్యతను వివరించాడు. కూర చాలా రుచిగా ఉంటుందని, ఒక్కసారైనా తినాలని అన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్