స్టాఫ్ నర్సుల నిరసన

69చూసినవారు
ముమ్మిడివరంలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 115 జీవోను రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా అతి తక్కువ జీతానికి పనిచేస్తూ, కొవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించామన్నారు. తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్