రాజమండ్రి: సముద్రంలోకి 1, 62, 276 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

64చూసినవారు
రాజమండ్రి: సముద్రంలోకి 1, 62, 276 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రానికి 1, 62, 276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10. 90 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే డెల్టా కాలువలకు 14, 000 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.

సంబంధిత పోస్ట్