కడియం నర్సరీ ప్రాంతంలో కనివిందు చేసిన ఇంద్రధనస్సు

51చూసినవారు
గత 5 రోజులుగా చిరుత పులి భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న కడియం నర్సరీ ప్రాంత ప్రజలకు శనివారం సాయంత్రం ఇంద్రధనస్సు కనువిందు చేసింది. సుమారు 20 నిమిషాల పాటు ఇంద్రధనస్సు ఈ ప్రాంత ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. వేమగిరి నుంచి కడియపులంక జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులు ఆగి ఈ ఇంద్రధనస్సు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్