మానవత్వం చాటుకున్న మంత్రి కందుల దుర్గేష్

79చూసినవారు
మంత్రి కందుల దుర్గేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. కడియం మండలంలోని కడియపులంక, వేమగిరి జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఒక యువతికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అటుగా వెళుతూ గమనించిన మంత్రి యువతకి తన సిబ్బంది చేత ప్రథమ చికిత్స చేయించి, ఆమెను వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్