రాజమండ్రి: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు 120 అర్జీలు

70చూసినవారు
రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి ప్రజా సమస్యలపై 120 అర్జీలు వచ్చాయని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తెలిపారు. ఆయన పర్యవేక్షణలో అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్