బోటులో ప్రయాణించిన కలెక్టర్

78చూసినవారు
కోనసీమ పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టర్ మహేష్ కుమార్ మామిడికుదురు మండలం కరవాకలో బోటుపై ప్రయాణించి ఆదుర్రు చేరుకున్నారు. ఈ సందర్భంగా కరవాక మీదుగా ఆదుర్రు గ్రామం చేరుకున్న కలెక్టర్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్స్ స్థితిగతులను పరిశీలించారు. అదేవిధంగా ఆదుర్రు గ్రామంలోని బౌద్ధ స్తూపాలను ఆయన పరిశీలించి వాటి నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులను ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్