మలికిపురం: అల్లకల్లోలంగా సముద్రం

76చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత రెండు రోజులుగా అల్లకల్లోలంగా ఉన్న సముద్రం గురువారం మలికిపురం మండలం తూర్పుపాలెంలో ముందుకు చొచ్చుకువచ్చింది. తీరం వెంబడి శంకరగుప్తం వరకు ఉన్న బీటీ రహదారి పూర్తిగా మోకాలి లోతు నీటిలో మునిగిపో యింది. వాటిలో నుంచే రైతులు రాకపోకలు సాగించారు. ఉప్పు నీరు వల్ల తమ తోటలు దెబ్బతింటాయిని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్