జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రాజోలు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ బీఫామ్ ను అందుకున్నారు. విజయవాడలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వరప్రసాద్ బీఫామ్ ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. అందరి సహకారం, సమన్వయంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో రాజోలులో మరోసారి జనసేన జెండా ఎగురవేస్తామన్నారు.