నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప
ోస్టుల భర్తీకి మార్చి 6న
నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిస
ిందే. ఈ పోస్ట
ుల భర్తీకి సంబంధించి దర
ఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభమైంది
. మే 5 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.48,000- రూ.1,37,220 ఉంటుంది. ప్రిలిమ
్స్, మెయిన్స్,
వైద్య పరీక్షల ఆధా
రంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.