హంసలదీవిలో ఎన్నికల ప్రచారం

83చూసినవారు
హంసలదీవిలో ఎన్నికల ప్రచారం
కోడూరు మండలం హంసలదీవి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ ఆయన కోడలు సాయి సుప్రియ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేసి జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరిని, ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ లను గెలిపించాలని కోరారు. తీరప్రాంత గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్