కోతకు గురవుతున్న ప్రధాన రహదారి మార్జిన్

59చూసినవారు
కోతకు గురవుతున్న ప్రధాన రహదారి మార్జిన్
కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రహదారి కోతకు గురవుతున్న పరిస్థితి అవనిగడ్డ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. కోడూరు - అవనిగడ్డ ప్రధాన రహదారికి రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల నిధులు మంజూరు చేయగా, వి. కొత్తపాలెం - జయపురం గ్రామాల మధ్య రహదారి మార్జిన్ కోతకు గురవుతుంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా సైడ్ మార్జిన్లో పక్కన దొరికే మట్టిని పోయడం కారణంగా మార్జిన్ కోత గురవుతుందని ప్రజల ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్