మెడలో గొలుసు లాక్కునిపోయిన దుండగులు

72చూసినవారు
ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం దొంగతనం జరిగిన ఘటన వేలుగులోకి వచ్చింది. ఫంక్షన్ లో తెలంగాణకు చెందిన వ్యక్తి పల్గొనేందు వచ్చాడు. అడ్రెస్స్ అడిగినట్టు అడిగి మెడలో ఉన్న 12 గ్రాముల బంగారపు గొలుసు లాక్కుని వెళ్లిన పోయాడు. అత్కురు పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్