గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గుడివాడ ఎలక్ట్రికల్ డీఈ టి రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 24-8-2024వ తేది శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు డీఈ టి రామకృష్ణ తెలిపారు.