గుడివాడ పట్టణంలో లోక్ అదాలత్ కార్యక్రమం

74చూసినవారు
గుడివాడ కోర్టు భవనంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం జరిగింది. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకునేందుకు న్యాయవాదుల ద్వారా కోర్టు భవనంకు చేరుకున్నారు. అడిషనల్ జిల్లా జడ్జి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ కక్షి దారులు తమ కేసులలో ఇరువర్గాలు రాజీపడేందుకు ఈ జాతీయా లోక్ అదాలత్ పని చేస్తుందని, అనేకమంది కక్షిదారులు ఈ లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను రాజీ చేసుకునేందుకు వచ్చారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్