బందరు పోర్టు పనులను పరిశీలించిన సీఎం

68చూసినవారు
మచిలీపట్నం పర్యటనలో భాగంగా బందరుపోర్టు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అనూహ్యంగా పరిశీలించారు. మచిలీపట్నంలో స్వచ్ఛత ఈ కార్యక్రమాల్లో భాగంగా బందరు విచ్చేసిన ముఖ్యమంత్రి షెడ్యూల్లో లేనప్పటికీ ఆకస్మాత్తుగా బందరు పోర్టు పనులను పరిశీలించారు. పనులు ఎంతవరకు జరిగాయో అధికారులను అడిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్