విద్యతోనే ఏదైనా సాధ్యం అంటున్న పూర్వ విద్యార్థులు

82చూసినవారు
విద్యతోనే ఏదైనా సాధ్యం అంటున్న పూర్వ విద్యార్థులు
ఇబ్రహీంపట్నం ఫెర్రీలో గల విజయ శక్తి విద్యాలయం వరదలతో పూర్తిగా నీట మునిగింది. ఈ విషయంపై విజయశక్తి ప్రధానోపాధ్యాయురాలు తులసి తమ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులకు సమాచారం చేరవేయగా ఆ స్కూల్లో చదువుతున్న 260 మంది విద్యార్థులకు టెస్ట్ బుక్స్, మరియు నోట్ బుక్స్ లను శనివారం పంపిణీ చేశారు. సుమారు లక్ష 25 వేల రూపాయల వరకు విలువ చేసే పుస్తకాలను విద్యార్థులకు పూర్వ విద్యార్థులు అందజేశారు.

సంబంధిత పోస్ట్