ఇబ్రహీంపట్నంలో వరద బాధితులకు అన్నదానం

78చూసినవారు
ఇబ్రహీంపట్నంలో వరద బాధితులకు అన్నదానం
సిఐటియు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులకు భోజన పంపిణీ శనివారం నిర్వహించారు. కరోనాలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన, ఇప్పుడు అకాల వర్షాలకు వరద ముంపునకు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన మునిసిపల్ వారియర్స్ కు అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని కార్యదర్శి మహేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్