మైలవరం: రహదారులన్ని పసుపు మయం

70చూసినవారు
మైలవరం: రహదారులన్ని పసుపు మయం
సీసీ రోడ్ల నిర్మాణానికి విచ్చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ కు మైలవరంలో తెలుగు తమ్ముళ్లు రహదారులన్ని పసుపు మయంతో ఘన స్వాగతం పలికారు. పట్టణ ప్రాంతంలో గత ఐదేళ్లు అభివృద్ధి నోచుకోక ఇబ్బందులు పడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల త్వరితగతిన ప్రాంతం అభివృద్ధి చెందిందని ఉత్సాహంతో ఎమ్మెల్యే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేయాలని లంక లితిష్ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో కదం తొక్కారు.

సంబంధిత పోస్ట్