మైలవరం: అసాంఘిక శక్తులకు అడ్డాగా సచివాలయ భవనం

55చూసినవారు
మైలవరం: అసాంఘిక శక్తులకు అడ్డాగా సచివాలయ భవనం
ఇబ్రహీంపట్నం రైతు బజార్ వెనుక నిర్మించ తలపెట్టిన సచివాలయ భవనం అసంపూర్తిగా నిలిచిపోవడంతో అసాంఘిక శక్తులకు అడ్డగా మారిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర్మించడానికి కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ ఈ భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించకుండా తన అడ్డాగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ భవనంను పూర్తిస్థాయిలో నిర్మాణం అయినా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్