మైలవరంలో రేపు నిరసన ర్యాలీ

61చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా: దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రతాప్ ఆధ్వర్యంలో రేపు నిరసన ర్యాలీ జరుగును. దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్లెక్సిని చించి అవమాన పరిచిన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణపై రేపు మైలవరంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత జేఏసీ నాయకులు బుర్రి ప్రతాప్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్