మహా కూటమి విజయంతో మొక్కులు తీర్చుకుంటున్న ఎన్డీఏ శ్రేణులు

83చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ మహాకూటమి గెలుపుతో పాటు, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు అఖండ విజయాన్ని పురస్కరించుకొని జి. కొండూరులో ఎన్డీఏ మహాకూటమి శ్రేణులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగు యువత ఎమ్మెల్యే వసంత అభిమానులు బుధవారం జి. కొండూరు నుంచి జమలాపురం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను మండల పార్టీ అధ్యక్షకార్యదర్శులు పజ్జూరు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్