రెడ్డిగూడెంలో ప్రారంభమైన పల్లె పండగ కార్యక్రమం

73చూసినవారు
రెడ్డిగూడెం మండలంలో అత్యంత వైభవంగా పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమానికి మైలవరం శాసనసభ్యులు వెంకట కృష్ణప్రసాదు శ్రీకారం చుట్టారు. రెడ్డిగూడెం లోని ముచ్చినపల్లి గ్రామం నుంచి రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు సోమవారం భూమిపూజ చేశారు.

సంబంధిత పోస్ట్