కంచలలో దేవి శరన్నవరాత్రులు

74చూసినవారు
కంచలలో దేవి శరన్నవరాత్రులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం అమ్మవారిని సరస్వతి దేవి అలంకరణలో అలంకరించారు. భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్