కంప్యూటర్ ఆపరేటర్ 3 కోట్ల 72 లక్షలు స్వాహా

64చూసినవారు
పెడన పట్టణం మార్కెట్ యాడ్ లో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ తన బంధువులు స్నేహితులు తదితర వారితో వారి నుండి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు జిరాక్స్లు తీసుకొని గత వర్షాలకు పంట నష్టపోయిన రైతుల ఖాతాలో ప్రభుత్వం నుండి 3 కోట్ల 72 లక్షల నష్టపరిహారాన్ని సోమవారం నాడు స్వాహ చేశాడని పెడన మండలంలో 31 రైతు గ్రామాల రైతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్