పెన్షన్లు ఇవ్వకపోగా మాపై నిందాలా?: కాగిత కృష్ణ ప్రసాద్

552చూసినవారు
అవ్వా తాతలకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలోకి వైసీపీ ప్రభుత్వం వెళ్లిందని పెడన నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. పెడన 13, 14 వార్డుల్లో బుధవారం నాడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని, అయితే దీన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్