సీవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు సహకారం

58చూసినవారు
పెడన పురపాలక సంఘం పరిధిలో సీవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు.. బందర్ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సహకరిస్తారని మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. ప్లాంటు ఏర్పాటుపై పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో సోమవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ బాలశౌరి, శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ శాసనసభ్యులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్