అక్టోబర్‌ 4న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిపిఐ(యం) పిలుపు

54చూసినవారు
ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వందరోజుల పాలనలో చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని సిపిఐ నేత శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం విజయవాడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇసుక లేకపోవటంతో కార్మికులు రోడ్డున పడ్డారని, ఈ విషయమై అక్టోబర్ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్