మేజిస్ట్రేట్ కోర్టుకు టీడీపీ నేత, పార్టీ శ్రేణులు హాజరు

50చూసినవారు
విజయవాడ కోర్టుకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. 2019లో ప్రజా రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ.. నిరసన, ధర్నాల నేపథ్యంలో దేవినేని ఉమా, టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా శుక్రవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్