పనులు తుదిదశకు చేరుకున్నాయి

84చూసినవారు
కొండపల్లి శాంతినగర్-కవులూరు గ్రామాల మధ్య బుడమేరు మళ్లింపు కాల్వకు పడిన గండ్లను పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పనులు తుదిదశకు చేరుకున్నాయి. గండ్లు పూడ్చివేత పనులను ఏపీ మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు, ఎన్డీఏ మహాకూటమి నేతలు శనివారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్