వరద బాధితులకు భరోసా కల్పించిన సీఐ

61చూసినవారు
విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో కండ్రిక సెంటర్ వద్ద వరద బాధితులకు మేమున్నామంటూ పోలీసులు భరోసా కల్పించారు. ఆదివారం కండ్రిక వద్ద నున్న సీఐ కృష్ణమోహన్ వరద బాధితులకు దగ్గర ఉండి మరి భోజనాన్ని వడ్డించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, వరదలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తాము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్