తిరుపతి లడ్డు అపవిత్రంపై భగ్గుమన్న కూటమి శ్రేణులు

75చూసినవారు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అపవిత్రం కావటం పై కోడూరు మండల కూటమి నేతలు భగ్గు మంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. శనివారం కోడూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు
కోడూరు ప్రధాన సెంటర్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లడ్డు అపవిత్రతకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్