స్వామివారిని దర్శించుకున్న పర్యావరణ శాస్త్రవేత్త

71చూసినవారు
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పర్యావరణ శాస్త్రవేత్త ప్రకాశం దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత నాగపుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రసాదం, చిత్రపటాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండల వెంకట్రామ్ దంపతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్