క్రైస్తవ సంఘాల సహాయం స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే

69చూసినవారు
క్రైస్తవ సంఘాల సహాయం స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే
ప్రకృతి వైపరిత్యాలు వచ్చిన ప్రతిసారి క్రైస్తవ సంఘాలు అందిస్తున్న సహాయం స్ఫూర్తిదాయకం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లి మండలం వెలువోలులో ఇండియన్ ఇవాంజికల్ చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూ. 3 లక్షల వ్యయంతో పలు గ్రామాలకు చెందిన 300 మంది వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్