ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎండిఓ

59చూసినవారు
అవనిగడ్డలో పనిచేస్తున్న ఈఓఆర్డీ శైలజకుమారి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అధికారిగా ఎంపీడీఓ శ్రీనివాసరావు శుక్రవారం అవనిగడ్డ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదుదారులైన టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె తీరుపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నివేదిక ఉన్నత అధికారులకు సమర్పిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్