టీడీపీ నేతపై దాడి చేసిన వైసీపీ నాయకులు అరెస్ట్

68చూసినవారు
టీడీపీ నేతపై దాడి చేసిన వైసీపీ నాయకులు అరెస్ట్
టీడీపీ నేతపై హత్యాయత్నం కేసులో వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మోపిదేవి పోలీస్ స్టేషనులో చల్లపల్లి సీఐ సీ. హెచ్. నాగప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామానికి చెందిన మండల కో-ఆప్షన్ సభ్యులు చందన రంగారావుపై దాడి జరిగినట్లు తెలిపారు. రంగారావు ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అతనిపై దాడి చేసిన మత్తి శ్రీనివాసరావు, రాంప్రసాదులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్