అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు లేదు

56చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత వైసిపి నేతలకు లేదని అవనిగడ్డ నియోజకవర్గం ఎస్సీ సెల్ నేతలు అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని సీతాయలంక వద్ద వారు మీడియాతో మాట్లాడారు. విజయవాడలోనే అంబేద్కర్ స్మృతి పదం వద్ద జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తుతెలియని వ్యక్తులు తొలగిస్తే దానిని కూటమి ప్రభుత్వానికి అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. ఇది సబబు కాదని నేతలు వెంకటేశ్వరరావు, వెంకట్రావు అన్నారు.

సంబంధిత పోస్ట్