గన్నవరంలో టీడీపీకి భారీ షాక్

6935చూసినవారు
గన్నవరంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. సోమవారం టీడీపీ నుండి వైసీపీలో సుమారు 500 మంది కార్యకర్తలు వైసిపిలో చేరారు. గన్నవరం వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వీరిని పార్టీ కండువా కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్