చిన ఆవుటపల్లి నుంచి భారి ర్యాలీగా తరలివచ్చిన కార్యకర్తలు

79చూసినవారు
వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ పర్వానికి గన్నవరం మండలం చిన్న అవుటపల్లి గ్రామం నుండి, భారీగా బయలుదేరిన వైసీపీ శ్రేణులు వైసిపి కన్వీనర్ కోట వినయ్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ముందుగా గ్రామంలో యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు, వైసిపి నాయకులు బూత్ కన్వీనర్లు, వార్డు మెంబర్లు సర్పంచ్, ఎంపీటీసీ, సచివాలయం కన్వీనర్లు, సచివాలయ రథసారథులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్