గన్నవరంలో వైసీపీలోకి భారీ చేరికలు

5153చూసినవారు
గన్నవరంలో వైసీపీలోకి భారీ చేరికలు
గన్నవరంలో వైసీపీలోకి భారీ గా చేరికలు జరిగాయి. మంగళవారం సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచేటి మురళి మద్దతు తెలిపారు. రాచేటి మురళి ఆధ్వర్యంలో 470 మంది వైసీపీలో చేరారు. గన్నవరంలోని వైసీపీ కార్యాలయంలో వీరికి పార్టీ కండువా కప్పి వల్లభనేని వంశీ మోహన్ పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్