ఎన్నికల ప్రచారంలో వల్లభనేనికి అపురూప స్పందన

54చూసినవారు
ఎన్నికల ప్రచారంలో వల్లభనేనికి అపురూప స్పందన
గన్నవరం పట్టణంలో శనివారం సాయంత్రం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్, ఇస్లాంపేట చింతలపేట, కొత్తపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, ఎంపీపీ అనగాని రవి, మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల నుంచి వల్లభనేని వంశీ మోహన్ కు అపురూప స్పందన లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్