గన్నవరం పట్టణంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసిపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను, గన్నవరం న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో ఉన్న సమస్యల గురించి చర్చించారు. సమస్యలపై సానుకూలంగా ఎమ్మెల్యే వంశీ స్పందించారు.