వంశీకి మద్దతుగా వైసీపీలో చేరనున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

58చూసినవారు
వంశీకి మద్దతుగా వైసీపీలో చేరనున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు
గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకి మద్దతుగా ఎమ్మార్పీఎస్ నాయకుడు రాచేటి మురళి ఆధ్వర్యంలో 400 మంది కార్యకర్తలు వైసీపీలో చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరంలోని వైసీపీ కార్యాలయంలో వంశీ సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్