గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీకి మద్దతుగా ఎమ్మార్పీఎస్ నాయకుడు రాచేటి మురళి ఆధ్వర్యంలో 400 మంది కార్యకర్తలు వైసీపీలో చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరంలోని వైసీపీ కార్యాలయంలో వంశీ సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకోనున్నారు.