వంశీ నామినేషన్ కు సూరంపల్లి నుంచి భారీగా తరలివచ్చిన వైసిపి

57చూసినవారు
వైసిపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ కార్యక్రమానికి, గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం నుంచి వైసిపి అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కృష్ణాజిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య స్వగ్రామం కావడంతో, సుమారు 200 బైకులు 100 ఆటోలతో 1000 మంచిపైన మీ నామినేషన్ తర్వానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, గ్రామ కన్వీనర్, వార్డ్ మెంబర్లు సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్