గుడివాడలో జనసేన పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ

52చూసినవారు
కలకత్తాలో వైద్యురాలి హత్యాచారంపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి గుడివాడలో జనసేన పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ ఇన్ చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీర మహిళలు కొవ్వొత్తులతో శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ ను హత్య చేసిన సంఘటనపై శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్