ప్రజలకు ఉచిత ఇసుక అందించడమే ప్రభుత్వ లక్ష్యం

57చూసినవారు
ప్రజలకు ఉచిత ఇసుక అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజలకు ఉచిత ఇసుక అందించాలనే లక్ష్యంతో జూలై 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చిందని, అక్టోబర్ 16 నుంచి పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్