జగ్గయ్యపేట పట్టణంలో శంఖారావం కార్యక్రమం

1106చూసినవారు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సోమవారం జగ్గయ్యపేట పట్టణంలో శంఖారావం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట పట్టణం డివిఆర్ నగర్ లో తెదేపా నేతలతో కలిసి శంఖారావం కార్యక్రమం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్