పాడి రైతులకు పశువుల దాణా పంపిణీ

74చూసినవారు
పాడి రైతులకు పశువుల దాణా పంపిణీ
కొల్లేరును వరద ముంచేయ డంతో పశువులకు పశుగ్రాసం లేక పాడి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఎడిఎ పి. ముస్తాఫాఖాన్, తెదేపా వడ్డి సాధికారిక కమిటీ రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు పాడి రైతులకు పశువుల దాణా పంపిణీ చేశారు. ప్రస్తుతం 25 టన్నుల దాణా మండలంలోని ముంపు గ్రామాలకు అందించామని, మరో 30 టన్నులు కొనుగోలు చేశామని, రావాల్సి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్