కైకలూరు: సీఎం చంద్రబాబును కలిసిన బీకేఎం నాని

51చూసినవారు
కైకలూరు: సీఎం చంద్రబాబును కలిసిన బీకేఎం నాని
ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించినట్లు కైకలూరు టీడీపీ నాయకుడు బీకేఎం నాని తెలిపారు. బుధవారం అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరుతున్న సందర్భంగా ముఖ్యమంత్రిని నాని మర్యాద పూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్